Saturday, May 18, 2024
Homeజాతీయం

జాతీయం

బిభవ్‌ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్‌ సమన్లు

ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై వేధింపులకు పాల్పడిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ పీఎస్‌ బిభవ్‌ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్‌ ఇవాళ(గురువారం) సమన్లు జారీ చేసింది. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు...

కేరళలో హెపటైటిస్ A వైరస్ విజృంభణ.. 12మంది మృతి

కేరళలో హెపటైటిస్ A  వైరస్ విజృంభిస్తోంది. అత్యంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే  12మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది...

కుప్వారా ఎన్‌కౌంట‌ర్‌లోఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హతం

జ‌మ్మూకశ్మీర్‌లో ఇవాళ‌(గురువారం) ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన టెర్రరిస్టులపై భారత సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తంగ్‌ధర్...

కుర్‌కురే కొనివ్వలేదని విడాకులకు అప్లై చేసిన భార్య

కుర్‌కురే తో తలెత్తిన గొడవ భార్యాభర్తల జీవితంలో చిచ్చుపెట్టింది. కుర్‌కురే ప్యాకెట్‌ కొనివ్వలేదని భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. అంతేకాదు.. భర్తకు విడాకులు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ కుర్ కురే జరిగిన...

పది స్కూళ్లకు బాంబు బెదిరింపులు

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే స్కూళ్లు, ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్స్ టార్గెట్ గా చేసుకుని బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా మరో పది స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics