బెంగళూరు నగరంలో ఇటీవల నీటి కొరతతో నగరవాసులు అల్లాడిపోయారు. ఇళ్లలో రోజువారీ అవసరాలు తీర్చుకొనేందుకు నీరు దొరక్క నానా కష్టాలు పడ్డారు. కొందరు ఏకంగా అపార్ట్ మెంట్లను ఖాళీ చేయగా మరికొందరు సమీపంలోని...
ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరికైనా హక్కు ఉంది. ఇందులో భాగంగానే మొట్టమొదటి సారిగా లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశాడు తొలి థర్డ్ జెండర్ వ్యక్తి. ఢిల్లీలోని సంగమ్ విహార్ కు చెందిన...
ఎన్నికలు సమీపిస్తుండటంతో కొంత మంది నేతలు పార్టీలు మారుతూ జంపింగ్ లు చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని పార్టీల పరిస్థితి అలానే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ప్రచారానికి...
ఎంతో సంతోషంగా విహారయాత్రకు వెళ్లిన వెళ్లిన విద్యార్ధులు ప్రమాద వశాత్తు జరిగిన కారు ప్రమాదంలో చనిపోయారు. విద్యార్థుల విహారయాత్ర వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ముస్సోరి...
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. విచారణను జూలై చివరి వారంలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సందీప్...