పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్ రాజ్ భవన్ లోకి ప్రవేశించే వ్యక్తులపై ఆంక్షలను విధించారు. పోలీసులు, ఆర్థిక శాఖ మంత్రి చంద్రిమా భట్టాచార్య రాజ్ భవన్ లోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు...
జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల తర్వాత సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చుతామంటూ ఆశ చూపి, ఓటర్ల పేర్లను ప్రైవేటుగా నమోదు చేసుకోవడాన్ని వెంటనే...
కొవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు ఇటీవల ఆ టీకా తయారు చేసిన ఆస్ట్రాజెనికా కంపెనీ ఒప్పుకుంది. దీంతో భారత్లో కీలక పరిణామం జరిగింది. కరోనా టీకా తీసుకున్న వారికి...
ఢిల్లీ మహిళా కమిషన్లోని 223 మంది ఉద్యోగులను తొలగించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు.నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఇవాళ(బుధవారం) కేంద్ర ఎన్నికల సంఘం (EC) నోటిఫికేషన్ జారీచేయనుంది. శాసన మండలిలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక కోసం రేపటి(గురువారం) నుంచి ఈ నెల 9 వరకు నామినేషన్లు...