Saturday, May 18, 2024
Homeజాతీయం

జాతీయం

ఛత్తీస్‎గఢ్‎లో భారీ ఎన్‎కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు హతం.!

లోకసభ ఎన్నికల వేళ ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు...

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట: మధ్యంతర బెయిల్ మంజూరు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఇవాళ(శుక్రవారం) ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో...

పాకిస్తాన్ వద్ద అణుబాబు ఉంది..మనం గౌరవించాలి..కాంగ్రెస్ నేత వివాదస్పద వ్యాఖ్యలు..!

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్ పై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని..వారిని మనం...

ఎయిర్ ఇండియా సిబ్బంది సమ్మె విరమరణ.!

ఎయిరిండియా యాజమాన్యం, సిబ్బంది మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. రెండు రోజులుగా ఆందోళన బాటపట్టిన ఉద్యోగులు సమ్మె విరమించారు. అనారోగ్య కారణాలతో మూకుమ్మడిగా సెలవు పెట్టడాన్ని తీవ్రంగా...

ఆలయాల్లో గన్నేరు పూల వాడకం నిషేధం..ఎందుకో తెలుసా?

కేరళలోని 2,600దేవాలయాల్లో గన్నేరు పువ్వులను నిషేధించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేవస్వం బోర్డులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పువ్వులు ప్రకృతిలో విషపూరితమైన..మానవులతో సహా జంతువులకు హాని కలిగిస్తాయని.. ట్రావెన్‌కోర్ దేవస్వోమ్...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics