న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) తప్పుల తడక వ్యవహారం మరోసారి బయటపడ్డది. ఛార్జ్ షీట్లలో ఆధారాలు లేకుండా పేర్లను పేర్కొంటూ భయభ్రాంతులు, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతిస్తున్నది. తాజగా...
కేదార్ నాథ్ లో ఎడతెరిపిలేకుండా మంచు కురుస్తోంది.దీంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించారు. రిషికేష్లో యాత్రికుల రిజిస్ట్రేషన్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి యాత్ర కొనసాగుతుందని తెలిపారు. గుండె...
మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించనున్నదని, పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అన్నారు. ‘మహారాష్ట్రలో బీఆర్ఎస్కు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణకు రాజకీయ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. అది వ్యక్తి విజయం కాదు....