Sunday, May 19, 2024
Homeజాతీయం

జాతీయం

రేపు ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాల‌యాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాల‌యాన్ని రేపు (గురువారం) మ‌ధ్యాహ్నం 1:05 గంట‌ల‌కు బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. గురువారం మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు ఢిల్లీలో వ‌సంత్ విహార్‌లోని బీఆర్ఎస్ ఆఫీసుకు సీఎం...

సంజయ్ సింగ్ లీగల్ నోటీసుతో తోక ముడిచిన ఈడీ..!

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) తప్పుల తడక వ్యవహారం మరోసారి బయటపడ్డది. ఛార్జ్ షీట్లలో ఆధారాలు లేకుండా పేర్లను పేర్కొంటూ భయభ్రాంతులు, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతిస్తున్నది. తాజగా...

కేదార్ నాథ్ లో మంచు తుఫాన్.. ఆరెంజ్ అల‌ర్ట్

కేదార్ నాథ్ లో ఎడ‌తెరిపిలేకుండా మంచు కురుస్తోంది.దీంతో అధికారులు ఆరెంజ్ అల‌ర్ట్ ని ప్ర‌క‌టించారు. రిషికేష్‌లో యాత్రికుల రిజిస్ట్రేషన్‌ ను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి యాత్ర కొనసాగుతుందని తెలిపారు. గుండె...

మోడీ చేసిన పనికి ఖర్చు రూ. 830 కోట్లు.. ఆదాయం రూ. 33 కోట్లు!

ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమం.. చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్టుగా మారింది. వందవ ఎపిసోడ్‌ పూర్తయిన సందర్భంగా గుజరాత్‌ ఆప్‌ అధ్యక్షుడు ఇసుదాన్‌ గాధ్వీ ట్వీట్లు సంచలనం సృష్టించాయి....

మహారాష్ట్రలో ఏం జరుగబోతున్నదో మీరే చూస్తారు

మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించనున్నదని, పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అన్నారు. ‘మహారాష్ట్రలో బీఆర్ఎస్‎కు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణకు రాజకీయ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. అది వ్యక్తి విజయం కాదు....
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics