బీహార్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు బాలికలు సజీవ దహనమైయ్యారు. ముజఫర్పూర్ లో నరేష్రామ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్న గుడిసెలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఎగిసిపడి.....
గత కొన్ని రోజులుగా 10 వేలకు చేరువలో నమోదైన కేసులు.. ఇప్పుడు 5 వేలకు తగ్గాయి. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.10 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ...
ఢిల్లీలోని తీహార్ జైలులో గ్యాంగ్ స్టర్ టిల్లూ తాజ్ పురియా అలియాస్ సునీల్ మాన్ హత్య జరిగింది. అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రత్యర్థి గ్యాంగు సభ్యులు ఇనుప రాడ్లతో కొట్టి చంపారు....
తమిళనాడులో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తేని,కృష్ణగిరి, ఈరోడ్, నీలగిరి,విరుధునగర్, సేలం,నమక్కల్, కన్యాకుమారి జిల్లాల్లో వానలు పడుతున్నాయి. వర్ష ప్రభావం తీవ్రంగా ఉండటంతో తేని,తెంకావిలో జలపాతాలను మూసివేశారు. వర్షాల ధాటికి వాహనాల...