Monday, May 20, 2024
Homeజాతీయం

జాతీయం

ఇన్నోవేషన్‌లో రాష్ట్రమే టాప్‌.. చివరన గుజరాత్‌

న్యూఢిల్లీ: నేషనల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇన్నోవేషన్‌ సర్వే 2021-22లో తెలంగాణ రాష్ట్రం టాప్ పొజిషన్ లో నిలిచి సత్తా చాటింది. ఇందులో ప్రధాని మోడీ గుజరాత్ అట్టడుగు స్థానంలో ఉండటం గమనార్హం. దీంతో గుజరాత్...

ఐపీఎల్ 2023: రాజస్థాన్ పై ముంబై గ్రాండ్‌ విక్టరీ

వాంఖేడ్ స్టేడియంలో ఉత్కంఠపోరులో ముంబై గ్రాండ్‌ విక్టరీ సాధించింది. ఐపీఎల్‌ 1000వ మ్యాచ్‌లో రాజస్థాన్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ముంబై మరో మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. రోహిత్‌ సేన 6 వికెట్ల...

జార్ఖండ్‌ అగ్నిప్రమాదంలో ఆరుగురి మృతి

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఇవాళ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఆస్పత్రిలో మంటలు చేలరేగడంతో డాక్టర్ దంపతులతో సహా 6గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు...

బెంగాల్‌ మాజీ గవర్నర్‌ కేషరీనాథ్‌ త్రిపాఠి కన్నుమూత

పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌ కేషరీనాథ్‌ త్రిపాఠి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న తన నివాసంలో ఆదివారం ఉదయం 5 గంటలకు కన్నుమూశారు. ఆయన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి...

మధ్యతరగతి వారికి మోడీ మంట

వాణిజ్య వర్గాలకు, కార్పొరేట్లకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్న మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నది. 2019లో ఒక్క దెబ్బతో కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics