Friday, May 17, 2024
Homeజాతీయం

జాతీయం

ఢిల్లీలో 2 డిగ్రీల‌కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు నమోదు

ఢిల్లీలో రోజు రోజుకు చలి తీవ్రంగా పెరుగుతోంది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు 2డిగ్రీల కంటే త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. విపరీతంగా పెరుగుతున్న చలిగాలులు కారణంగా.. ఢిల్లీలో నిరాశ్రయుల కోసం షెల్టర్లు ఏర్పాటు చేశారు....

భారత్ కు వచ్చిన ఇంటర్నేషనల్ ప్రయాణికుల్లో 11 కరోనా వేరియంట్ల గుర్తింపు

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్-7 వేగంగా వ్యాపించే సామర్థ్యం కలిగిన వైరస్ గా తేలింది. దీంతో ఇటీవల భారత్ లో కరోనా శాంపిళ్లకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహిస్తున్నారు. ఎయిర్ పోర్టుల్లో అంతర్జాతీయ విమాన...

ముంబై ఎయిర్‎పోర్ట్‎లో రూ.47.25కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

ముంబై ఎయిర్ ‎పోర్ట్‎ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రూ.47.25 కోట్ల విలువైన ఆరు కేజీల హెరాయిన్ తో పాటు కొకైన్ సీజ్ చేశారు. ఆఫ్రికా నుంచి...

పెళ్లైన గంటకే భార్యకు విడాకులు..

ఉత్తర ప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం పెళ్లైన గంటకే భార్యకు విడాకులిచ్చి.. ఆమెకు తన సోదరుడితో వివాహం జరిపించాడు. ఈ...

ఫేక్‌ నోటిఫికేషన్స్‎తో 50 వేల మందికి టోకరా

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కొలువుదీరిన ఉత్తరప్రదేశ్‌లో పోలీసుల డొల్లతనాన్ని బయట పెట్టిన మోసమిది. కేంద్ర ప్రభుత్వ పథకాలను పోలిన పేర్లతో నకిలీ వెబ్‌సైట్లను సృష్టించిన మోసగాళ్లు రెండేండ్లుగా దేశవ్యాప్తంగా 50 వేల మంది...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics