Friday, May 3, 2024

కలెక్షన్ల ఊచకోత.. రూ.300 కోట్ల క్లబ్‌లో ‘గదర్‌-2’

spot_img

బాక్సాఫీస్ వద్ద సన్నీ డియోల్‌, అమీషా పటేల్ నటించిన గదర్‌-2 సినిమా కలెక్షన్ల ఊచకోత కోస్తుంది. 1971 నాటి భారత్-పాక్ యుద్ధ సమయంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గ‌త‌ శుక్ర‌వారం విడుదలై పాజిటీవ్‌ రెస్పాన్స్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సంచలనం సృష్టిస్తుంది.

తాజాగా ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక ఇప్పటివరకు మొత్తం రూ.305.13 కోట్లు కలెక్షన్స్‌ వచ్చినట్లు సినిమా మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన గదర్-2కు అనిల్ శర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌రు.

Latest News

More Articles