ఛత్తీస్ ఘడ్ సుకుమా జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్ పురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, డి.అర్.జి పోలీసులకు మధ్య భారీ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు...
ఛత్తీస్ గఢ్ సుకుమా జిల్లా పుట్టపాడు ( కిష్టారం పీఎస్) అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు తెలిపారు....