Thursday, May 2, 2024

ఛత్తీస్ ఘడ్ లో ఎదరుకాల్పులు.. ఇద్దరు మావోలు మృతి

spot_img

ఛత్తీస్ ఘడ్ సుకుమా జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్ పురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, డి.అర్.జి పోలీసులకు మధ్య భారీ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుండి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సునీల్ శర్మ వెల్లడించారు. పోలీసుల కూంబింగ్ కొనసాగుతున్నదని ఆయన తెలిపారు.

Latest News

More Articles