శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
దీపక్ హుడా (40 నాటౌట్), అక్షర్ (31 నాటౌట్) దూకుడుగా అడటంతో టీమిండియా...
క్రికెట్ అభిమానులకు కొత్త సంవత్సరంలో మజాను అందించేందుకు టీమిండియా సన్నద్ధమైంది. జనవరి మూడో తేదీ నుంచే శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ను ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లకు సంబంధించిన స్క్వాడ్లను...