Thursday, May 2, 2024

తొలి టీ20.. ఇరగదీసిన హుడా, అక్షర్

spot_img

శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

దీపక్‌ హుడా (40 నాటౌట్), అక్షర్‌ (31 నాటౌట్) దూకుడుగా అడటంతో టీమిండియా 162 పరుగులు చేసి.. లంకకు 163 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

అంతకుముందు ఇషాన్‌ కిషన్‌ (37), పాండ్య (29) మినహా టాప్‌ ఆర్డర్‌ విఫలమైంది. కాగా, రజిత వేసిన ఇన్సింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో టీమిండియా బ్యాటర్లు 13 పరుగులు రాబట్టారు. లంక బౌలర్లలో

Latest News

More Articles