న్యూఢిల్లీ: చివరి టీ20లో భారత్ పరాజయం పాలయింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ వెస్టిండీస్ గెలుచుకుంది. మొదటి రెండు మ్యాచ్ల్లో గెలిచిన విండిస్.. ఆఖరి మ్యాచ్లోనూ విజయాన్ని చేజిక్కించుని 3-2తో సిరీస్ను సొంతం...
శ్రీలంకతో నేడు రెండో టీ20 లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ గెలుచుకోవాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ టీ20 లో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో చివరికి...