హైదరాబాద్: దేశాన్ని సర్వనాశనం చేసిన రెండు(కాంగ్రెస్, బీజేపీ) లేకి పార్టీలకు బీ టీంగా ఉండాల్సిన ఖర్మ తమకేంటని మంత్రి కేటీఆర్ సూటీగా ప్రశ్నించారు. దేశంలో తామిద్దరమే ఉండాలని బీజేపీ, కాంగ్రెస్ కోరుకొంటున్నాయని, మధ్యలో...
నల్గొండ: ఇన్నాళ్లు మూగబోయిన ప్రతిపక్షాల నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తే పెద్ద లీడర్లు అవతామని కాంగ్రెస్ వాళ్లు కలలు కంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కరోనా...