కర్ణాటకలో పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరురుతున్నాయి. కాగా.. బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని...
హైదరాబాద్: జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎంప్లాయిమెంట్ పాలసీని ప్రకటించి, దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య పైన అధికారంలో ఉన్నప్పుడు స్పందిస్తే దేశంలో ఇవాళ నిరుద్యోగ సమస్య ఉండేదే కాదన్నారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్,...
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాత్మక ఘర్షణలపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. మణిపూర్ లో గిరిజనులపై బీజేపీ సంపూర్ణ మద్దతుతోనే దాడులు జరుగుతున్నాయని.. మణిపూర్ ట్రైబల్ ఫోరమ్ సుప్రీంలో పిటిషన్ వేసింది. ఆధిపత్య సమూహానికి...
హనుమకొండ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి సూచన మేరకే ఓ బీజేపీ దుర్మార్గుడు టెన్త్ పేపర్ లీక్ చేశాడని, పేపర్ లీక్ చేసిన ఆ దుర్మార్గుడికి సన్మానం చేస్తారా..? అని మంత్రి కేటీఆర్...