బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో సిగ్నల్ దగ్గర అకారణంగా వ్యక్తిని చితకబాదిన బీజేపీ మంత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 2న రిషికేశ్కు చెందిన సురేంద్ర సింగ్ నేగి, తన...
కరీంనగర్ జిల్లా: అకాల వర్షాలతో రైతులు మరింత నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎఫ్.సి.ఐ నిబంధనల ప్రకారం 17 తేమ శాతం కోసం ఎదురు చూస్తే రైతులు...
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ ఏహెచ్ విశ్వనాథ్ వ్యాఖ్యలు ఆపార్టీని ఇరుకున పెట్టాయి. అభివృద్ధికి ఏం చేశారో ప్రధాని మోదీ చెప్పాలని.....
బీఆర్ఎస్తో రాజకీయ వైరం ఉంటే కోర్టు బయట చూసుకోవాలని బీజేపీని ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని అనుకొంటే చట్టప్రకారం పరువు నష్టం దావా వేసుకొనే వెసులుబాటు ఉన్నదని...