రాష్ట్ర రైతులు యాసంగి పంట వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాలం అవుతున్నప్పటికీ చేతిలో సరిపోయేంత పెట్టుబడి లేకపోవడంతో అగచాట్లు పడుతున్నారు. ఓ వైపు సమయం మించిపోతుండటం.....
తెలంగాణలో మళ్లీ వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ధరణిలో కొన్ని లోపాలున్నాయని, పోర్టల్ను పూర్తిగా రద్దుచేయాల్సిన అవసరం లేదని, లోపాలను సరిదిద్ది ధరణిని కొనసాగించాలని ఆయన...
రైతులకు అందజేసే పంట పెట్టుబడి సాయంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామంలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. సాగు చేసే...
రైతులకు ఈ యాసంగి సీజన్కు సంబంధించిన పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైతు భరోసా పథకానికి...