రైతుబంధు ఆపిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఖతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. రైతుబంధు పంపిణీ నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్...
రైతుబంధుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ డబ్బులు ఎప్పుడు పడతాయో.. అని రైతులంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎల్లుండి (నవంబర్ 28) సాయంత్రం 5 గంటలోపు రైతుల ఖాతాల్లో...
పరిగి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంట్ ఇస్తామని పదే పదే చెబుతున్నాడు.. మూడు గంటల కరెంటు రైతులకు సరిపోతుందా? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. పరిగిలో జరిగిన బీఆర్ఎస్...
పరిగి: చెట్టుకొకరు గుట్టకొకరు అయిన రైతాంగం మొఖాలు ఇప్పుడిప్పుడే మొఖాలు తెల్లబడుతున్నయ్. ఇంకో పది పదిహేనేళ్లు రైతుబంధు, కరెంటు ఇస్తే ఎక్కడివాళ్లు అక్కడ మంచిగైతరు. నేను కోరుకున్న బంగారు తెలంగాణ ఇదే. బంగారు...
ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ హిట్ నడుస్తోంది. ఎన్నికల సమరం దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గాలన్నీ చుట్టేస్తున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ కవిత జగిత్యాల...