కేసీఆర్ సీఎం అయినప్పటికీ వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు మంత్రి హరీష్ రావు.ఇవాళ(మంగళవారం) సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన ఆయన..దశాబ్దం క్రితం తెలంగాణలో కరువు తాండవించిందని, కానీ ఇప్పుడు 10 రాష్ట్రాలకు మన...
నేటి నుంచి సాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడం వల్ల పంటలు...
సీఎం కేసీఆర్ రైతు విలువ పెంచడంతో భూమి విలువ పెరిగిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ని ఆయన ఈ రోజు...
హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ 98 ఏళ్ల వయసులో (మంకొంబు సాంబశివన్ స్వామినాథన్) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని తన నివాసంలో ఈ రోజు...
మీరు వ్యవసాయ రంగంలో ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీకు శుభవార్త. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) ద్వారా AGT పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ...