దేవుడికి కులమతం తేడా లేదని మరోసారి నిరూపించింది ఓ ముస్లిం యువతి. వచ్చే నెలలో అయోధ్యలోని రామజన్మభూమిలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కనులారా వీక్షించాలని ఆమె ముంబై నుంచి కాలినడకన బయలుదేరింది....
వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యాపురిలో రాముడిని ప్రతిష్టించనున్నారు. ఈ రోజు రామమందిర మహాసమారోహే ప్రాణ స్థాపనలో దేశం నలుమూల నుంచి రామభక్తులు పాల్గొంటారు. పండగతోపాటు..పలు సాంస్క్రుతిక , పౌరాణిక కార్యక్రమాలు దీర్ఘకాలంగా...
అయోధ్య రామమందిరంలో వచ్చే నెల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో రాములవారిని ప్రతిష్టించే గర్భగుడి ఫొటోలను...
కర్ణాటక ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అడ్డుకోవడంలో కమ్యూనిస్టులుగా మేం విజయం సాధించామని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అయోధ్యలో సీపీఐ ఆరు వార్డులు గెలుచుకోవడం తమ పార్టీ పనితనానికి...