యూపీలోకి అయోధ్య రామాలయం ఈసారి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత తొలినవమి వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు...
హనుమాన్ భక్తులకు శుభవార్త. అయోధ్యలో ఉన్న హనుమాన్ గఢీ ఆలయ ప్రసాదం ఇక నుంచి నేరుగా భక్తుల ఇళ్లకే చేరనుంది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్యలో భక్తుల రద్దీ లక్షల సంఖ్యలో...
అయోధ్య బాలరాముడి దర్శనం కోసం ఇండియన్ రైల్వేస్ ఏర్పాటు చేసిన 'ఆస్తా' ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు ఇవాళ( సోమవారం) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. ఈ ప్రత్యేక రైలులో 1,346 మంది...
అయోధ్యలోని రామ మందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన తర్వాత ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ అధినేత ఇమామ్ ఒమర్ అహ్మద్ ఇలియాసీపై ఫత్వా జారీ అయ్యింది. తనపై జారీ చేసిన ఫత్వాపై ఇమామ్...