అయోధ్యలో రాంలల్లా దర్శనానికి భక్తుల్లో ఉత్సాహం తగ్గడం లేదు.నేడు ఉదయం తేలికపాటి పొగమంచు కురుస్తోంది. అయినా కూడా చలిని సైతం లెక్కచేయకుండా భక్తులు రామజన్మభూమి ఆలయానికి చేరుకుని రాంలల్లాను దర్శనం చేసుకుంటున్నారు. శుక్రవారం...
ఆ జంటకు కొత్తగా పెళ్లైంది. వారిద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తూ.. భారీ జీతాలు అందుకుంటున్నారు. అయితే పెళ్లి తర్వాత ఇద్దరూ హనీమూన్కు వెళ్లాలనుకున్నారు. హనీమూన్ అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లడంతో.. ఆ భర్తతో...
అందరి చూపు అయోధ్య వైపే ఉంది. కానీ ఎలా వెళ్లాలనేదే ప్రశ్నార్థకంగా మారింది. రామమందిరం దర్శనానికి అనుమతించడంతో నగరం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలు తరలివెళ్లే అవకాశం ఉంది. ఇలా భక్తుల రద్దీని...
అయోధ్యలో నిన్న( సోమవారం) జరిగిన బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు టెంపుల్ ట్రస్ట్ ఆహ్వానం పంపింది. సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రెటీలు తమ భాగస్వాములతో...