అయోధ్య బాలరాముడి దర్శనం కోసం ఇండియన్ రైల్వేస్ ఏర్పాటు చేసిన ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు ఇవాళ( సోమవారం) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. ఈ ప్రత్యేక రైలులో 1,346 మంది అయోధ్య రామ్ లల్లా దర్శనం కోసం వెళుతున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. ఈ ప్రత్యేక రైలు అయోధ్య దర్శనం తర్వాత తిరిగి 9వ తేదీన సికింద్రాబాద్కు చేరుకోనుంది.
ఇది కూడా చదవండి: వైజాగ్ టెస్టులో ఇంగ్లాండ్పై 106 పరుగుల తేడాతో భారత్ విజయం