ఢిల్లీ మేయర్ ఎన్నిక సమావేశం రణరంగంగా మారింది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. పరస్పరం తోసుకొంటూ కుర్చీలు విసురుకొన్నారు. బల్లలపైకి ఎక్కి మరీ తన్నుకొన్నారు....
బీఆర్ఎస్తో రాజకీయ వైరం ఉంటే కోర్టు బయట చూసుకోవాలని బీజేపీని ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని అనుకొంటే చట్టప్రకారం పరువు నష్టం దావా వేసుకొనే వెసులుబాటు ఉన్నదని...
ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఆప్, బీజేపీ కౌన్సిలర్ల ఘర్షణతో ఎన్నిక వాయిదాకు కారణమైంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తదుపరి నోటీసు వచ్చే వరకు ఎన్నిక వాయిదా పడింది. మేయర్...
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మళ్లిస్తుందని అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నారన్నారు. ఇది నిజంగా సిగ్గుచేటని విమర్శించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి...
మతాల మధ్య పంచాయతీ పెట్టి పబ్బం గడుపుకోవటమే బీజేపీ పని అని మంత్రి కేటీఆర్ అన్నారు. అది అత్యంత ప్రమాదకరమైన పార్టీ అని...దాని ఉచ్చులో పడొద్దని యూత్ కు కేటీఆర్ పిలుపునిచ్చారు. సూర్యాపేట...