హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 21 రోజులపాటు రోజుకో అంశంపై సంబురాలు...
ఖమ్మం జిల్లా: కళ్యాణ లక్ష్మి ఒక గొప్ప పథకం. లక్షలాదిమంది ఆడపిల్లల పెళ్లిళ్లకు సీఎం కేసీఆర్ సహాయమందించారని ఖమ్మం క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కల్యాణ లక్ష్మిలో కొందరు...
హైదరాబాద్: అంధత్వ రహిత తెలంగాణ సాధించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు రెండో విడత కార్యక్రమం మరో మైలురాయికి చేరుకుంది. కేవలం 80 పనిదినాల్లో కోటిన్నర పరీక్షలు నిర్వహించిన అరుదైన రికార్డును...
రంగారెడ్డి జిల్లా: నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 111 జీవోను పూర్తిగా ఎత్తివేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల శంషాబాద్ మండలం బీఆర్ఎస్ నేతలు హర్ష వ్యక్తం చేస్తూ...
నేటి క్యాబినెట్ మీటింగ్ లో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. వరి పంటను ముందస్తుగా వేసేలా చర్యలు...