భారతీయ మత్స్యకారులకు శ్రీలంక కోర్టు విముక్తి కల్పించింది. 18 మంది జాలర్లను న్యాయస్థానం విడిచిపెట్టింది. శ్రీలంక సముద్ర జలాల్లో చేపల వేటాడుతున్నారన్న కారణంతో భారత్ జాలర్లను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సమన్లు జారీ చేసినా సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడంపై ఈడీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 7న...
అగ్రరాజ్యం అమెరికాలో తొలిసారి ఓ దోషికి వింత మరణశిక్ష విధించారు. ఈ వార్త తెలిసిన ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.నైట్రోజన్ వాయువును పీల్చడం ద్వారా హత్యా దోషిని ఉరితీయడానికి అలబామా మొదటి-రకం పద్ధతిని ఉపయోగించింది....