కేజ్రీవాల్ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలన్న పిల్ను ఢిల్లీ హైకోర్టు ఇవాళ(గురువారం) మరోసారి తిరస్కరించింది. లిక్కర్ పాలసీ స్కాంకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గత నెల కేజ్రీవాల్ను ఇడి అదుపులోకి తీసుకుంది....
పాటలీపుత్ర ఆర్జేడీ లోక్సభ అభ్యర్థి, లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మిసా భారతికి దానాపూర్ సివిల్ కోర్టు ఊరట కలిగించింది. ఇవాళ(శనివారం) ఆమె కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు హాజరయ్యారు. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్...
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత అసహనం వ్యక్తంచేశారు. ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని తెలిపారు. ఇది రాజకీయ కేసు అని, తప్పుడు కేసని,...
కర్ణాటకలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ‘‘40% కమీషన్’’ ఆరోపణలు ఎంతగానో సహకరించాయి. బీజేపీ ప్రభుత్వం ప్రతీ విషయంలో కమీషన్ తీసుకుంటుందని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో...