Thursday, May 2, 2024

పోలీసులు చూస్తుండగానే.. కోర్టులో ఖైదీని కాల్చి చంపిన దుండ‌గులు

spot_img

పాట్నా : బీహార్‌లోని ద‌న‌పూర్ కోర్టులో దారుణ ఘటన జ‌రిగింది. అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీ అభిషేక్ కుమార్‌ ను ఇద్ద‌రు దుండ‌గులు కాల్చి చంపడం కలకలం సృష్టించింది. ఖైదీని కోర్టులో హాజ‌రు ప‌రిచేందుకు తీసుకొచ్చిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. ఇక కాల్పుల‌కు పాల్ప‌డ్డ ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేసినట్లు పాట్నా సిటీ ఎస్పీ రాజేశ్ కుమార్ తెలిపారు.

Latest News

More Articles