మహారాష్ట్ర అనుకోని ఘటన జరిగింది. అడవిలోంచి జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుతకు ఊహించని పరిణామం ఎదురైంది. దాహం తీర్చుకునేందుకు ఓ బిందెలో తలపెట్టి అందులోనే ఇరుక్కుపోయింది. ఈ ఘటన ధూలే జిల్లాలో నిన్న(...
లోక్సభ మాజీ స్పీకర్, మహరాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి శుక్రవారం గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అనారోగ్యంతో హిందూజా ఆసుపత్రి ఐసియులో చేరిన ఆయన తెల్లవారుజామున తుది శ్వాస...
మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. నాందేడ్ జిల్లాలో భోకర్ ఉమారి రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వంతెనపై నుంచి కాల్వలో పడింది. ఈ ఘటనలో అక్కడిక్కడే ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు...
లోక్సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. చాలా మంది పెద్ద నేతలు పార్టీని వీడుతున్నారు. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా పార్టీ సభ్యత్వానికి...
దేశ ఆర్థిక రాజధాని ముంబై సిటీలో 6 ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. 26/11 తరహా దాడులకు...