ఓ వాస్తు పండితుడి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇల్లు కొనుగోలు చేద్దామని దాచుకున్న రూ. 4 కోట్లను ఎత్తుకెళ్లారు. మధురానగర్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సారథి...
ఫోన్ చూడొద్దని తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురైన కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. యాలాల మండలం పగిడాల గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని ఎక్కువగా ఫోన్తోనే...
సోషల్ మీడియాలో లింకులు పంపి, వాటితో కోట్ల రూపాయలు కొట్టేశాడు ఓ సైబర్ నేరగాడు. దేశవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లలో ఇన్వేస్ట్మెంట్ పేరుతో లింకులు పంపి ఏకంగా రూ. 400 కోట్లు కొట్టేశాడు. ఈ...
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మండలంలోని దూదేకులపల్లికి చెందిన గుమ్మడి తిరుపతిని అతని కొడుకు ధనుంజయ మూడు రోజుల క్రితం కొట్టి చంపాడు. అనంతరం తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టాడు....
పంజాగుట్ట నిమ్స్ వైద్యుడికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. సీనియర్ రెసిడెంట్గా పని చేస్తున్న వైద్యుడు.. ఓఎల్ఎక్స్లో ఎలక్ట్రిక్ కుర్చీ అమ్మకానికి పెట్టాడు. జితేంద్ర శర్మ పేరుతో ఓ వ్యక్తి.. వైద్యుడికి ఫోన్...