నూతన సంవత్సరం వేడుకల దృష్ట్యా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. అదేవిధంగా మూడు కమిషనరేట్ల పరిధిలోని...
కొత్త సంవత్సరం దగ్గర పడుతున్నా కొద్దీ నగరంలో డ్రగ్ పెడ్లర్లు రెచ్చిపోతున్నారు. న్యూ ఇయర్ వేడుకలను టార్గెట్ చేసుకొని పెద్దమొత్తంలో నగరానికి డ్రగ్స్ తీసుకొస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కు తీసుకొస్తున్న ఎండీఎంఏ డ్రగ్స్ను...
జీడిమెట్ల ఠాణా పరిధి చింతల్లో ఓ కుటుంబం ఇంట్లో వారం రోజులుగా మృతదేహంతో జీవిస్తోంది. తమ కుటుంబంలోని మహిళ (40) అనారోగ్యంతో వారం రోజుల క్రితం చనిపోయింది. అయితే ఏమనుకున్నారో తెలియదు కానీ,...
నిర్మల్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ నలుగురు వ్యక్తులు గ్రామంలోని కోతులను చంపి, వండుకుతిన్నారు. బైంసా మండలంలోని చింతల్ బోరి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు నాలుగు కోతులను చంపి, కాల్చి...
కాంగ్రెస్ ఫ్లెక్సీ చించారని బీఆర్ఎస్ నేతలపై పోలీసులు వేధింపులకు పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. ధర్మారంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపారన్న అనుమానంతో ఆ పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు మండల కేంద్రానికి...