ఒకటి నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే ఎస్ఏ-2 పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పరీక్షలను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఏప్రిల్...
ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదాపడింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉండటంతో రేపు(మంగళవారం) జరగాల్సిన లెక్కింపు ప్రక్రియను జూన్ 2వ తేదీకి వాయిదా...
తెలంగాణలో ఉపాధ్యాయ నియామక ప్రరీక్షలు(డీఎస్సీ) వాయిదా పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీని వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీదేవసేన ప్రకటించారు.5,089 టీచర్ పోస్టులకు నవంబర్ 20 నుంచి 30 వరకు...