Tuesday, May 7, 2024

తెలంగాణ డీఎస్సీ వాయిదా

spot_img

తెలంగాణలో ఉపాధ్యాయ నియామక ప్రరీక్షలు(డీఎస్సీ) వాయిదా పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీని వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీదేవసేన ప్రకటించారు.5,089 టీచర్ పోస్టులకు నవంబర్ 20 నుంచి 30 వరకు ఈ పరీక్షలు ఉంది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది. ఇప్పటికే గ్రూప్-2 పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.

ఇది కూడా చదవండి: దసరా, బతుకమ్మ స్పెషల్.. 5 వేల అదనపు బస్సులు

Latest News

More Articles