Friday, May 3, 2024
HomeTagsRangareddy District

Rangareddy District

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎంపీఓ, పంచాయతీ సెక్రటరీ

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల ఎంపీఓ కళ్యాణితో పాటు రాచులూరు పంచాయతీ సెక్రటరీ నరేందర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడారు. సిమెంట్ బ్రిక్స్ యజమాని మధుసూదన్ రెడ్డి కి హెచ్ఎండిఎ నుండి అనుమతులు...

హైదరాబాద్ వస్తుంటే.. లారీ ఢీకొని మహిళ మృతి

ఇబ్రహీంపట్నం : రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా మృతిచెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్‌ వస్తున్న బైక్‌ను సాగర్‌...

రాష్టానికో మ్యానిఫెస్టోనా.. కాంగ్రెస్ పై మంత్రి సబిత సెటైర్లు

రంగారెడ్డి జిల్లా: రూ.100 కోట్లతో జల్ పల్లి మునిసిపాలిటీ లో  అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరో రూ.25 కోట్లకు సంబంధించి త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జల్ పల్లి...

విషాదం.. ఒకేరోజు ఇద్దరు భార్యల మృతి.. శోకసంద్రంలో భర్త..!!

మొయినాబాద్‌: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఒకే భర్తతో జీవితం పంచుకున్న ఇద్దరు భార్యలు.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఒకేరోజు మృతి చెందారు. ఒకేరోజు ఇద్దరు చనిపోవడం వింతగా...

లక్షన్నర మంది రైతులతో ‘పాలమూరు’ ప్రారంభోత్సవం

హైదరాబాద్: ఈనెల 16వ తారీఖున జరిగే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర సచివాలయంలో మంత్రి కేటీఅర్ సమీక్షించారు.  మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics