రంగారెడ్డి జిల్లాలోని కొండకల్ వద్ద మేధా గ్రూపు నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ తిరుగుతూ పరిశీలించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్...
రంగారెడ్డి: మణికొండలోని జోల్లి కిడ్స్ ప్లే స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. దీంతో టీచర్లు, చిన్నారులు భయంతో పరుగులు తీసారు. సమాచారం...
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఇల్లు ఖాళీ చేయించిందనే కోపంతో ఇంటి ఓనర్ సహా ఆమె మనుమరాలిని దారుణంగా హత్యచేశారు. ఈ విషాద ఘటన షాద్నగర్ సమీపంలోని నందిగామలో శుక్రవారం రాత్రి జరిగింది....
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పైనా ఓ కారు పల్టీ కొట్టింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫార్మ్ పిల్లర్ నెంబర్ 215 వద్ద...
రంగారెడ్డి: మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలిక పై షేక్ సల్మాన్,అలియాస్ షేక్ అహ్మద్ (20) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకునికి ముగ్గురు మిత్రులు...