Thursday, May 2, 2024

మైలార్ దేవ్ పల్లిలో మైనర్ బాలికపై దారుణం

spot_img

రంగారెడ్డి: మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలిక పై షేక్ సల్మాన్,అలియాస్ షేక్ అహ్మద్ (20) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకునికి ముగ్గురు మిత్రులు సహకరించారు. నిందితుడు మదుబన్ కాలనీ వాసిగా అని పోలీసులు తెలిపారు.

మైనర్ బాలిక కుటుంబం మహారాష్ట్ర సోలాపూర్ సొంత గ్రామం కాగా, గత కొన్ని సంవత్సరాలుగా ఈ కుటుంబం బతుకు తెరువు నిమిత్తం మైలర్ దేవ్ పల్లి మదుబన్ కాలనీ లో నివాసం ఉంటున్నారు. బాలిక తల్లిదండ్రులను నిందితుడి తల్లిదండ్రులు, బంధువులు భయభ్రాంతులకు గురి చేశారు. ధైర్యం చేసి బాలిక కుటుంబం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మైలర్ దేవ్ పల్లి పోలీసులు తెలిపారు.

Latest News

More Articles