సికింద్రాబాద్ నియోజకవర్గంలో 300 మంది లబ్ధిదారులకు బీసీ బందు పథకం ద్వారా లక్ష రూపాయలు చెక్కులను అందజేశారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ.. కులవృత్తుల వారు వ్యాపారాలు...
హైదరాబాద్: నగరంలో మరో బెగ్గింగ్ ముఠాను పోలీసులు ఛేధించారు. చిన్న పిల్లలు, వృద్ధులను తీసుకువచ్చి నగరంలో బెగ్గింగ్ చేయిస్తో్న్న ముఠాను అదుపులోకి విచారణ చేస్తుండగానే.. తాజాగా మరో ముఠా గుట్టురట్టు చేశారు.
సికింద్రాబాద్, ప్యారడైజ్,...
77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అమరజవాన్లకు నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్కగచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు...
సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్ బిజెపి పార్టీకి చెందిన 100 మంది యువకులతో పాటు కర్ణాటక నుంచి వచ్చి అడ్డగుట్టలో స్థిరపడిన 200 మంది మహిళలు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్...
న్యూఢిల్లీ: ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఈరోజు ఢిల్లీలోని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని ఆయన కార్యాలయంలో కలిసారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ నుండి ఆలేరు వరకు ఎంఎంటీఎస్...