సికింద్రాబాద్ : సిద్ధి వినాయక జువెలర్స్ లో దొంగలు పడ్డారు. ఐటీ అధికారుల పేరుతో కొందరు దుండగులు బురిడీ కొట్టించి కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. షాపు యజమాని కథనం...
సికింద్రాబాద్లోని ఓ ఇంట్లో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగపోయినా.. ఆస్తి నష్టం మాత్రం జరిగింది. ఇంట్లో ఉడ్ ఫర్నీచర్ ఎక్కువగా ఉండటంతో భారీగా మంటలు వచ్చాయి. ఫైర్...