రైతులను ఆసరా అయితున్న రైతుబంధు బంద్ చేయాలని లేఖ రాయడం కాంగ్రెస్ అనైతికతకు నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. యాసంగి రైతుబంధు పంపిణీ చేయొద్దంటూ ఏఐసీసీ...
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం రాజకీయంగా వేడెక్కింది. పార్టీలన్నీ తమతమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్.. తమ అభ్యర్థుల్ని ప్రకటించి.. రాకెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. అదేవిధంగా బీఆర్ఎస్...
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీకి చెందిన...
రెండు రోజులుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. నగర జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయనీ, గత వారం తెలంగాణ వ్యాప్తంగా...
సంగారెడ్డి: సంగారెడ్డి గడ్డపై ఈ సారి గులాబీ జెండా ఎగరేస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఎన్ని...