హైదరాబాద్: తెలంగాణలోని పలు చేనేత సహకార సంఘాల ఉత్పత్తులను కొనుగోలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. బకాయిలు చెల్లించకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. మరోవైపు ఆంధ్రా చేనేత ఉత్పత్తులకు బకాయిలు చెల్లిస్తూ.. తెలంగాణ చేనేత...
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ 2001 మే 17న కరీంనగర్లో నిర్వహించిన ‘సింహగర్జన’కు నేటితో 22 ఏండ్లు పూర్తవుతుంది. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)...
పాలెం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 29 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ కళాశాల భవనాన్ని ప్రారంభించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి...
ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ తుది దశ పనులను మంగళవారం నాడు రాష్ట్ర...
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డా.బీఆర్ అంబెడ్కర్ పేరు పెట్టడం, దేశంలో మొట్టమొదటి సారిగా అతిపెద్ద అంబెడ్కర్ విగ్రహాం పెట్టడం, అమరజ్యోతి ఏర్పాటు చేయడంపై సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత సభలు పెట్టాలని చెప్పారు...