దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి వినాయకుడి మండపంలో చూడముచ్చటగా అలంకరణ చేశారు. అందరూ భక్తితో గణనాథుడికి పూజలు చేస్తుంటే.. కొందరు మాత్రం ఆ విఘ్న నాయకుడి ప్రసాదానికి కన్నం వేస్తున్నారు.
Read...
రాష్ట్రవ్యాప్తంగా గణేషుడి ఉత్సవాలు సంబరంగా జరుపుకుంటున్నారు. విగ్రహం పెట్టడం దగ్గర నుంచి నిమజ్జనం వరకు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. అయితే ఈ నవరాత్రులలో మండపం వద్ద అయ్యే ఖర్చు కోసం చందాలు...
ఫిలింనగర్ పీఎస్ పరిధిలోని షేక్ పేట్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. వినాయకచవితి పండగ సందర్భంగా విద్యార్థులందరూ హాస్టల్లో విగ్రహం ఏర్పాటుచేసుకున్నారు. రోజూవారీ లాగానే...
గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సోమవారం వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు...
రేపు వినాయక చవితి పండగ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు...