వినాయక చవితి....హిందువులకు ముఖ్యమైన పండగ. దేశవ్యాప్తంగా ఈ పండుగను అత్యంత వైభవంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 18 నుంచి 28 వరకు జరగనుంది. కొన్ని ప్రాంతాలలో సెప్టెంబర్ 19న కూడా...
ఎప్పటిలాగే ఈ వినాయక చవితికి కూడా మట్టి విగ్రహాలను పెట్టుకుని పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేటను పర్యావరణహితమైన పట్టణంగా...
పర్యావరణ హితం కోసం గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నది. అందులో భాగంగా ప్రతి ఏటా లక్ష మట్టి వినాయక ప్రతిమలను...
మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ప్రతీ ఒక్కరూ రాబోయే వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి...
మరో నాలుగు రోజుల్లో వినాయక చవితి ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. గణేషుడి విగ్రహాలు ఒక్కొక్కటిగా మండపాలకు చేరుకుంటున్నాయి. రాష్ట్రంలో ఎన్ని విగ్రహాలు పెట్టినా.. ఖైరతాబాద్ గణేషుడి ప్రత్యేకత మాత్రం వేరేలా ఉంటుంది....