న్యూఢిల్లీ : క్రికెట్ వరల్డ్ కప్ తుది అంకానికి చేరింది. అహ్మదాబాద్లో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగే రోజు హోటల్ రూంలకు డిమాండ్...
క్రికెట్ వరల్డ్ కప్లో 2019 సెమీ-ఫైనల్స్లో జరిగిన ఓటమికి న్యూజిలాండ్పై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్...