ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని తర్ణం వాగుపై తాత్కాలికంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికులు వరద ఉధృతిలో చిక్కుకుపోవడంతో స్థానికులు కాపాడారు. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో పనులు చేస్తున్న ఇద్దరు కార్మికులు వంతెన మధ్య చిక్కుకుపోయారు.
Heart Attack విషాదం.. కూతురు పెండ్లిలో గుండెపోటుతో తండ్రి మృతి
వెంటనే స్పందించిన స్థానికులు తాడు సహాయంతో వారిని బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. రెవెన్యూ, పోలీసులు, గజ ఈత గాళ్ల సహయంతో ఇద్దరు కూలీలు ఒడ్డుకు చేరారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఉపిరి పీల్చుచుకున్నారు.