Friday, May 17, 2024

కోనసీమలో ఘోరం..ఇద్దరు స్పాట్‌ డెడ్

spot_img

ఏపీలోని కోనసీమ జిల్లా రావులపాలెంలోని గౌతమి కొత్త వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన లారీకి మరమ్మతులు చేస్తుండగా.. మరో టిప్పల్‌ లారీ వచ్చి ఢీకొన్నది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌ స్పాట్ లో మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read.. బీఆర్ఎస్ అనేది పార్టీ కాదు ఒక కుటుంబం

Latest News

More Articles