Friday, May 3, 2024

Vasu

2297 POSTS
0 COMMENTS

మహాలక్ష్మి ఆలయంలో చరణ్‌ దంపతుల ప్రత్యేక పూజలు

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కుమార్తెతో కలిసి ముంబైలోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. మెగా ప్రిన్సెస్ ‘క్లింకారా’ నేటికి ఆరునెలలు పూర్తి అయిన సందర్భంగా మెగా...

తెలంగాణ పరువు తీస్తున్నారు.. సీఎం రేవంత్ పై అక్బరుద్ధీన్ నిప్పులు

హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పరువు తీస్తున్నదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ నిప్పులు చెరిగారు. రాష్ట్రం అప్పుల పాలైందన్న సంకేతాలను బయటకు పంపడం ద్వారా రేపటి రోజున పరిశ్రమలు, అంతర్జాతీయ...

రష్మిక డీప్‌ఫేక్‌ కేసు.. నలుగురు నిందితులు అరెస్ట్

హీరోయిన్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్‌ వీడియోలు ఇటీవలే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు.. నలుగురు నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేశారు....

నాగార్జున‌ను అరెస్ట్ చేయాలి.. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

హైదరాబాద్: బిగ్ బాస్ షో వివాదం ముదురుతుంది. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని.. బిగ్ బాస్ నిర్వాహకుల నిర్లక్ష్యం వ‌ల్లే ఈ దాడి జ‌రిగింద‌ని తెలంగాణ మానవ...

అసత్య ప్రచారాన్ని ఖండించిన బాబా పసియుద్దీన్

హైదరాబాద్ : పోలీసులు తన కోసం గాలిస్తున్నారు అంటూ తాను పరారీలో ఉన్నానంటూ వస్తున్న అసత్య ప్రచారాన్ని జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తీవ్రంగా ఖండించారు. ఈ...

తల్లిదండ్రులు మందలించారని పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య!

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం చోటుచేసుకున్నది. ఎస్టి వెల్ఫేర్ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి గుంటుపల్లి శ్రీనాథ్(15) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి ఈ ఘటనకు...

తెలంగాణ చేనేత కార్మికులు.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు జీవం పోస్తున్నారు

యాదాద్రి జిల్లా: పోచంపల్లి లో పర్యటించడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అన్నారు. పోచంపల్లిని బెస్ట్  టూరిజ విలేజ్ గా ఎన్నిక చేయడం అభినందనీయమన్నారు. ఇక్కడ ఉన్న చేనేత కార్మికులు తమ...

మెదక్ జిల్లాలో ఉప సర్పంచ్ దారుణ హత్య

మెదక్ : మెదక్ జిల్లాలో ఉప సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నశంకరంపేట (మం) శాలిపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఉపసర్పంచ్ ఆంజనేయులును అతని అన్న...

రోడ్డుపై బైఠాయించిన నిజాం కాలేజీ స్టూడెంట్స్

హైదరాబాద్: నిజాం కాలేజీ స్టూడెంట్స్ రోడ్డుపై బైఠాయించారు. గత వారం రోజులుగా హాస్టల్ లో సరిగ్గా ఫుడ్ పెట్టడం లేదంటూ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం...

ఓయో బుకింగ్స్‌లో హైదరాబాదే టాప్‌

న్యూఢిల్లీ: ఓయో బుకింగ్స్‌లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రముఖ హాస్పిటాలిటీ టెక్‌ ప్లాట్‌ఫామ్ ఓయో (OYO) ట్రావెలోపీడియా 2023 పేరిట సోమవారం ఓ...

Vasu

2297 POSTS
0 COMMENTS
spot_img