Saturday, May 18, 2024
Homeబిజినెస్

బిజినెస్

లక్ష కుటుంబాలకు రైతుబీమా.. ఐదేండ్లలో 5,039 కోట్ల పరిహారం

హైదరాబాద్‌: అన్నదాతలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు తెచ్చిన ‘రైతుబీమా’ పథకం లక్ష రైతు కుటుంబాలకు అండగా నిలిచింది. 5 ఏండ్లలో రూ. 5,039 కోట్ల...

అమెరికా పర్యటనలో పలు కంపెనీలతో సమావేశమైన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: అమెరికా పర్యటనలో భాగంగా హ్యూస్టన్ లో పలు కంపెనీలతో మంత్రి కే తారక రామారావు సమావేశమయ్యారు. తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణంతో పాటు ప్రభుత్వ ప్రగతిశీల విధానాలను ఆయా కంపెనీ యాజమాన్యాలకు...

హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడి

హైదరాబాద్ లో డెలవరీ సెంటర్ ఏర్పాటుచేయనున్న టెక్నాలజీ దిగ్గజం ‘VXI గ్లోబల్ సొల్యూషన్స్’ 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్: మరో అంతర్జాతీయ సంస్థ తెలంగాణకు ఎంట్రీ ఇచ్చింది. టెక్నాలజీ రంగంలోని ...

బ్యాంకులు రూ. 2 వేల నోటు తీసుకోకపోతే ఇలా చేయండి

తాజాగా ఆర్బీఐ రూ. 2 వేల నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చింది. దాంతో వినియోగదారులు బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. ఖాతాదారులను...

హైదరాబాద్ లో “టెక్నిప్‌ ఎఫ్‌ఎంసి”  రూ.1250 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్: సాంప్రదాయ, పునరుత్పాదక ఇంధన రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన ఫ్రెంచ్-అమెరికన్ ఆయిల్-గ్యాస్ దిగ్గజ కంపెనీ “టెక్నిప్‌ ఎఫ్‌ఎంసి” (TechnipFMC)  గ్లోబల్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ,...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics