హైదరాబాద్: తెలంగాణ పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. తాజాగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో టాప్ కంపెనీల్లో ఒకటైన అమెరికాకు చెందిన అలియంట్ గ్రూపు సంస్థ .. హైదరాబాద్లో కొత్త సెంటర్ను...
హైదరాబాద్: హెల్త్కేర్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న 3ఎం హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(హెచ్ఐఎస్), ఈసీఎల్ఏటీ హెల్త్ సొలూషన్స్ సంయుక్తంగా కరీంనగర్లో కొత్త సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్...
హైదరాబాద్: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. కేటీఆర్ అధ్యక్షతన వాషింగ్టన్ లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో అమెరికాకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు,...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన ప్రొడక్ట్ ఇంజినీరింగ్ అండ్ సొల్యూషన్స్ కంపెనీ జాప్కామ్ గ్రూపు ముందుకొచ్చిందని మంత్రి...
హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. న్యూయార్క్లో జరిగిన ఇన్వెస్టర్ రౌండ్టేబుల్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టే లక్ష్యంతో ఉన్న కంపెనీలకు తెలంగాణ స్వర్గధామంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్...