దిల్లీ: ఫ్లైట్ ఆలస్యంగా బయల్దేరుతుందని ప్రకటించిన పైలట్ పై ఓ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఇండిగో విమానంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Also Read.....
వాషింగ్టన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియేవా అన్నారు. అదేసమయంలో ఉత్పాదకతను గణనీయంగా ఈ టెక్నాలజీ పెంచుతుందని పేర్కొన్నారు....
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ఎయిర్ ఇండియా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. గతేడాది ఆరంభంలో మూత్ర విసర్జన ఘటనలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఫుడ్ క్వాలిటీ, క్యాబిన్...
ఈరోజు Oppo యొక్క Reno 11 సిరీస్ 5G భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఉదయం 11 గంటలకు లాంచ్ చేసింది.రెనో 11 సిరీస్ 5G ఇప్పటికే చైనాలోనూ ప్రవేశపెట్టింది. రెనో 11 సిరీస్...
న్యూఢిల్లీ: 2023 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జొమాటో, స్విగ్గీ తదితర సంస్థల ద్వారా 65 లక్షల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఆర్డర్లు నమోదు అయ్యాయి. 2022 నూతన సంవత్సర వేడుకల కంటే...